BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని సవారి చేస్తున్నట్లుగా కళాకారులు చిత్రించారు. జూలై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆశక్తి కరంగా మారింది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ రెండూ ఆయనేవ్యహరిస్తున్నారని కళాకారులు వేసిన ఈ పెయింటింగ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ పెయింటింగ్ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జెపి నడ్డా. మోడీ పెయింటింగ్ అర్థాన్ని ఎగ్జిబిషన్ ఇన్చార్జి రాకేష్ రెడ్డి వివరిస్తూ.. మహాభారతంలో కృష్ణుడు రథాన్ని స్వారీ చేస్తూ అర్జునుడి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారని.. ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ అధర్మంపై ధర్మం గెలిచేలా చేయడం దాని సారాంశమని గుర్తుచేశారు. దీనికి సారూప్యంగా కలియుగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తానే కృష్ణుడు.. అర్జునుడి అవతారాలను పోషిస్తూ భారత ప్రగతి చక్రాన్ని అభివృద్ధి.. సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారని అర్థం. ఇదే పెయింటింగ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పెయింటింగ్లో రథం వెనకవైపున మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కీలకమైన విధాన నిర్ణయాలు లోగోల రూపంలో ఉన్నాయని వివరించారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మల్చడంలో ఆయ చేస్తున్న కృషి ఈ పెయింటింగ్లో కనిపిస్తుందన్నారు. ఈనేపథ్యంలో.. మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, ఉజ్వల్ యోజన, డిజిటల్ ఇండియా, ఖేలో ఇండియా, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం, హర్ ఘర్ నల్ పానీ… ఇలాంటి అనేక పథకాలను పెయింటింగ్లో చిత్రీకరించారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే
తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!