Soyam Bapu Rao: చిరుతపులుల్లా టీఆర్ఎస్ నాయకులను వేటాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soyam Bapu Rao Comments On Bandi Sanjay Padayatra: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు పులులు తిరుగుతున్నాయని.. అందులో బండి సంజయ్ ఒకరని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించారు. భూములు కబ్జాలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులను వేటాడడానికి, వారి ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకు బండి సంజయ్ తిరుగుతున్నాడని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. చిరుతపులుల్లా మీరంతా టీఆర్ఎస్ నాయకుల్ని వేటాడాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేస్తానంటూ.. రుణమాఫీ చేయకుండా రైతు సోదరుల్ని మోసం చేశాడని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా.. మీరంతా నిద్రపోకుండా పని చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
అంతకుముందు.. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సమయంలోనూ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్న ఆయన.. ఎంఐఎంకు భయపడే యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా.. ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ వణికి పోతున్నారన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందని, బండి సంజయ్ని అడ్డుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!