Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trains Cancelled: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో అనేక ప్యాసింజర్, MMTS రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లు పాక్షికంగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 18 రైళ్లు, 15 నుంచి 21వ తేదీ వరకు రెండు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రద్దు చేయబడిన వాటిలో కాజీపేట- డోర్నకల్ (07753), డోర్నకల్- కాజీపేట (07754), డోర్నకల్- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్- విజయవాడ (07278), విజయవాడ- భద్రాచలం రోడ్ (0799). అలాగే కాజీపేట – సిర్పూర్టౌన్ (17003), బల్లార్ష – కాజీపేట (17004), సిర్పూర్టౌన్ – భద్రాచలం రోడ్ (17034), సికింద్రాబాద్ – వరంగల్ (07462), వరంగల్ – హైదరాబాద్ (07463), సిర్పూర్టౌన్- కరీంనగర్ (07766), కరీంనగర్- నిజామాబాద్ (07893), కాజీపేట – బల్లార్ష (17035), కాచిగూడ – నిజామాబాద్ (07596), నిజామాబాద్ – కాచిగూడ (07593) రైళ్లు రద్దు చేయబడ్డాయి. భద్రాచలంరోడ్- బల్లార్ష (17033), బలార్ష-కాజీపేట (17036), కరీంనగర్- సిర్పూర్ టౌన్ (07765), నిజామాబాద్- కరీంనగర్ (07894) రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్లో 14 నుంచి 20వ తేదీ వరకు 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేశారు.
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
12 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి – కాకినాడ టౌన్ (07063), నర్సాపూర్ – తిరుపతి (07061), కాకినాడ టౌన్ – తిరుపతి (07064), తిరుపతి – నర్సాపూర్ (07062), కాచిగూడ – విల్లుపురం (07424), ఆగస్టు 15న విల్లుపురం – కాచిగూడ (07425), 16న కాచిగూడ-కాకినాడ టౌన్ (07039), 17న కాకినాడటౌన్-కాచిగూడ (17040), దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమాచారం అందించారు.
Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం
తాజావార్తలు
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!