TSRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు?.. ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. మహిళలు ముందు వరుస నుంచి చివరి వరకు ఉంటున్నారు. ఈ పరిణామం పురుషులకు కాస్త ఇబ్బందిగా మారింది. స్కూలు పిల్లలు కూడా ఒక సవాలుగా ఎదుర్కొన్నారు. చాలా చోట్ల బస్సు రద్దీగా ఉండడంతో పాఠశాల విద్యార్థులు బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నారు. పురుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏ బస్సులు చూసిన మహిళలతోనే నిండుగా ఉండటమే కాకుండా.. ఒకవేళ పురుషులు వున్నా వారు నిలబడటానికి చోటుకూడా లేకుండా పోతుంది. దీంతో గత్యంతరం లేక చాలా మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ సంస్థ ఎండీ ఎదుట ఆర్టీసీ సిబ్బంది ప్రస్తావించినట్లు సమాచారం. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపడం ఎలా? ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.
Read also: Pallavi Prasanth : హీరోగా పల్లవి ప్రశాంత్ ఎంట్రీ..డిటైల్స్ లీక్ చేసిన పాటబిడ్డ..
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ముఖ్యంగా వృద్ధులకు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే.. విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోంది. వారు తమ మార్గంలో కొన్ని ప్రత్యేక సేవలను నడుపుతున్నారా? ఆలోచిస్తున్నాను. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఉచిత పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నిష్పత్తి గతంలో 69 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. గతంలో 12 నుంచి 14 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా, ఇప్పుడు అది 29 లక్షలకు చేరుకుంది. పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు సాధ్యంకాని పక్షంలో మహిళలకు ప్రత్యేక బస్సు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిగాని కొనసాగితే.. పురుషులకు వేరే బస్సులు, మహిళలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు కానున్నాయి. అయితే విద్యార్థులకు మరో ప్రత్యేక బస్సులను పెడితే ఇలా ఒక రెండు బస్సులు కాకుండా 3 బస్సులను ప్రత్యేకంగా నడపాల్సి ఉంటుంది. అయితే దీనిపై టీఎస్ ఆర్టీసీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Andhra Pradesh: ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు..! నేడు ఫైనల్..!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!