Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా..
- అమీన్పూర్ (మం) ఐలాపూర్ తండాలో ఆక్రమిత భూమిని రక్షిస్తున్న హైడ్రా ఆధికారులు..
- సర్వేనెంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా..
Sangareddy: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. ఈరోజు (శనివారం) గగన్ పహాడ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇవాళ తెల్లవారుజాము నుంచి సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపించారు. అమీన్పూర్ మండంలోని ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమిని హైడ్రా ఆధికారులు రక్షిస్తున్నారు. సర్వేనెంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారన్న ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది.
Read also: D. Sridhar Babu: కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..
Also Read
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
స్థానికు పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాలు, సరిహద్దు రాళ్ళను హైడ్రా అధికారులు తొలగించారు. అక్కడ ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించినచో శిక్షార్హులుగా పేర్కొంటామని బోర్డును ఏర్పాటు చేసింది. సర్వే నెంబర్ 119 అంటూ అమీన్పూర్ తహశీల్దార్ అనే పేరుతో బోర్డును పెట్టాను. వర్షం పడుతున్నా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 462 సర్వే నంబర్ లోని 18 గుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేశారు హైడ్రా అధికారులు. తనకు సంబంధించిన నిర్మాణాల కూల్చివేతలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేసీబీలు రాకుండా లారీని అడ్డుపెట్టగా బలవంతంగా జేసీబీతో లారీ తొలగించారు.
Read also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి మున్సిపల్ చైర్మన్ దిగారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకే కూల్చివేతలని తహశీల్దార్ రాధా తెలిపారు. పోలీసుల జోక్యంతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెడుతోంది. బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, పెద్ద భవనాలను ఎక్కడికక్కడ ఎఫ్టీఎల్ ధ్వంసం చేస్తోంది.
Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!