Damodar Raja Narasimha: జెడ్పి సర్వసభ్య సమావేశంలో దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం..
- జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవన్న అధికారులు..
- జెడ్పి సర్వసభ్య సమావేశంలో దామోదర రాజనర్సింహ ఆగ్రహం..
- ఆస్పత్రులకు మందులు ఎందుకు పంపడం లేదని అధికారులపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లా జెడ్పి హాల్ లో జెడ్పి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో జెడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం దాల్చారు. జిల్లా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ స్టోర్స్ లో మందులు ఉన్న ఎందుకు ఆస్పత్రులకు సరిపడా చేయడం లేదని అధికారులపై ఫైర్ అయ్యారు. వైద్యారోగ్య శాఖకు చెడ్డపేరు తెస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. నా 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానని తెలిపారు. తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అన్నారు.
Read also: D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
సంగారెడ్డి కి రింగ్ రోడ్డు కావాలి… దాని కోసం మెదక్, జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జెడ్పి సమావేశంలో మంత్రి దామోదరకి మెదక్ ఎంపీ రఘునందన్ రావు రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగులకు సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్యులంతా సిటీకి వెళ్లిపోతారనిత తెలిపారు. పట్టణాల్లో పనిచేసిన డాక్టర్లు గ్రామాలకు గ్రామాల్లో పనిచేసిన డాక్టర్లకి పట్టణాలకు బదిలీ అయ్యేలా చూడాలని కోరారు. గ్రామాల్లో వైద్యులు పని చేయడానికి ఇష్టపడటం లేదని అటువంటి వారితో చర్చించి గ్రామాల్లో వైద్యుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!
తాజావార్తలు
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..