Damodar Raja Narasimha: జెడ్పి సర్వసభ్య సమావేశంలో దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం..
- జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవన్న అధికారులు..
- జెడ్పి సర్వసభ్య సమావేశంలో దామోదర రాజనర్సింహ ఆగ్రహం..
- ఆస్పత్రులకు మందులు ఎందుకు పంపడం లేదని అధికారులపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లా జెడ్పి హాల్ లో జెడ్పి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో జెడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉగ్రరూపం దాల్చారు. జిల్లా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ స్టోర్స్ లో మందులు ఉన్న ఎందుకు ఆస్పత్రులకు సరిపడా చేయడం లేదని అధికారులపై ఫైర్ అయ్యారు. వైద్యారోగ్య శాఖకు చెడ్డపేరు తెస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. నా 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానని తెలిపారు. తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అన్నారు.
Read also: D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
సంగారెడ్డి కి రింగ్ రోడ్డు కావాలి… దాని కోసం మెదక్, జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జెడ్పి సమావేశంలో మంత్రి దామోదరకి మెదక్ ఎంపీ రఘునందన్ రావు రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగులకు సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్యులంతా సిటీకి వెళ్లిపోతారనిత తెలిపారు. పట్టణాల్లో పనిచేసిన డాక్టర్లు గ్రామాలకు గ్రామాల్లో పనిచేసిన డాక్టర్లకి పట్టణాలకు బదిలీ అయ్యేలా చూడాలని కోరారు. గ్రామాల్లో వైద్యులు పని చేయడానికి ఇష్టపడటం లేదని అటువంటి వారితో చర్చించి గ్రామాల్లో వైద్యుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!
తాజావార్తలు
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!