Praja Palana: సర్కార్ కీలక నిర్ణయం.. రెండు రోజులు ప్రజాపాలనకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Palana: తెలంగాణలో ప్రజాపరిపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ప్రజాపాలనకు ప్రభుత్వం రెండు రోజులు విరామం ఇచ్చింది. నేడు, రేపు (డిసెంబర్ 31 ఆదివారం సెలవు.. సోమవారం జనవరి 1) నూతన సంవత్సరం కావడంతో… ప్రభుత్వం అధికారికంగా రెండు రోజులు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ పరిపాలన కౌంటర్లలో ఎలాంటి దరఖాస్తులు తీసుకోరు. మళ్లీ.. 2వ తేదీ నుంచి యదావిధిగా కొనసాగుతాయని.. 6వ తేదీ వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన సూచించారు. పనులు మానుకుని దరఖాస్తుల కోసం వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.
Read also: America : అమెరికాలో న్యూ ఇయర్ కొత్త నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలు నిషేధం
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో గ్రామ, వార్డు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను జనవరి 6 వరకు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఇందులో ప్రభుత్వం రెండు సెలవులు ప్రకటించింది. దీంతో దరఖాస్తులు తీసుకునేందుకు 8 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికే.. గ్రామ, వార్డు సభలకు జనం పెద్ద ఎత్తున తరలిరాగా.. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. మరికొద్ది రోజులే సమయం ఉండడంతో.. ఈ దరఖాస్తులపై పలువురికి అనుమానాలు, గందరగోళం తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజాపాలన గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, ఈ దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పదిరోజులు మాత్రమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుందని.. తర్వాత తీసుకోబోమని భయపడాల్సిన అవసరం లేదని.. దరఖాస్తులన్నీ తర్వాత తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు.
SSMB 29: వంద కోట్లది ఏముందిలే… ఈ ఇద్దరూ కలిస్తే లెక్క రెండు వేల కోట్ల నుంచి మొదలవుతుంది
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?