Revanth Reddy: 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్… 2 లక్షల రుణమాఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో కూడా టీఆర్ఎస్ ను తరిమి కొట్టేందుకు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ , కేటీఆర్ లను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరమాలని.. ఈ ప్రాంతానికి రైలు మార్గము కేసీఆర్ రాకుండా చేశారని ఆరోపించారు. కొడంగల్ కు కృష్ణా జలాల కోసం నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల కు 69 జీవో తెచ్చానని..కొడంగల్ అభివృద్ధి అనేది తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2011 లోనే కొడంగల్ కు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపానని వెల్లడించారు. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న …కేటీఆర్ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా…? అంటూ సవాల్ విసిరారు.
Also Read
- Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
- Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
తెలంగాణ ఇచ్చినాక పేదలకు మేలు జరగలేదని.. తెలంగాణ లో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే అని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారని… అందుకే రైతు డిక్లరేషన్ చేసామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు క్వింటాలు కొంటామని.. పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ క్యాడర్ గ్రామ గ్రామాన తెలియపరచాలి.. బ్యాంక్ రుణాలు బాకీ ఉన్న వారు ఒక్క రూపాయి చెల్లించకండని అన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది… 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని, రైతులు అప్పులున్నవారు ఆత్మహత్యలు చేసుకోకండి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!