దళితుల ఓట్ల కొనుగోలుకే ఇంటికి పది లక్షలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి పోయిన ఎమ్మెల్యే లు ఇసుక దోపిడీ చేస్తున్నారు. వాళ్ళే అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారు. గిరిజన తండాలకు ఓక్క కొత్త రోడ్డు లేదు. గిరిజన బిడ్డలను చెట్లకు కట్టేసి కొడుతుంటె ..కేసీఆర్ కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంన్న గిరిజనులను చిత్ర హింసలు పెడుతున్నారు..
దళితులకు పది లక్షల ప్రకటించి నట్లే…గిరిజనులకు పది లక్షలు ప్రకటించాలి. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే దలిత ,గిరిజన దండోరా కార్యక్రమంలో ఓక రోజు రాహుల్ గాంధీ. పాల్గొంటారు. కొమరంభీం స్పూర్తితో మరో ఉధ్యమానికి సిద్ధం అవ్వాలి. ఎన్ని నిర్భాందాలు విధించినా లక్ష మంది తో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతాం. లక్షకు ఓక్కరు తక్కువ అయినా.. నీకు గులాంగిరి చేస్తాం. తుడుందెబ్బ అంటె ఉడుం పట్టు అని నిరూపిస్తాం అని పేర్కొన్నారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!