దళితుల ఓట్ల కొనుగోలుకే ఇంటికి పది లక్షలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి పోయిన ఎమ్మెల్యే లు ఇసుక దోపిడీ చేస్తున్నారు. వాళ్ళే అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారు. గిరిజన తండాలకు ఓక్క కొత్త రోడ్డు లేదు. గిరిజన బిడ్డలను చెట్లకు కట్టేసి కొడుతుంటె ..కేసీఆర్ కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంన్న గిరిజనులను చిత్ర హింసలు పెడుతున్నారు..
దళితులకు పది లక్షల ప్రకటించి నట్లే…గిరిజనులకు పది లక్షలు ప్రకటించాలి. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే దలిత ,గిరిజన దండోరా కార్యక్రమంలో ఓక రోజు రాహుల్ గాంధీ. పాల్గొంటారు. కొమరంభీం స్పూర్తితో మరో ఉధ్యమానికి సిద్ధం అవ్వాలి. ఎన్ని నిర్భాందాలు విధించినా లక్ష మంది తో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతాం. లక్షకు ఓక్కరు తక్కువ అయినా.. నీకు గులాంగిరి చేస్తాం. తుడుందెబ్బ అంటె ఉడుం పట్టు అని నిరూపిస్తాం అని పేర్కొన్నారు.
Also Read
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
తాజావార్తలు
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?