Rajat Kumar: పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పర్ణశాల మునిగిపోతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Kumar Comments on polavaram project: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వల్ల కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ అయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొంతమంది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. 18 సంస్థలు చూసిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత ప్రాజెక్టులు కడతారని ఆయన అన్నారు. కడెం, కాళేశ్వరం కింద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారిస్తోందని అన్నారు. ఐఎండీ, యూరో శాటిలైట్ తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామని అన్నారు. 100 ఏళ్ల తరువాత భారీగా వర్షాలు కురిశాయని ఆయన అన్నారు.
Read Also: Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
పంప్ హౌజుల రిపేర్లకు రూ. 400 కోట్లు అవుతుందని అంటున్నారని.. పంప్ హౌజులను ప్రాజెక్ట్ కట్టిన సంస్థనే రిపేర్ చేస్తుందని.. పంప్ హౌజ్ రిపేర్ చేయడానికి రూ. 20-25 కోట్లకు మించి కావని.. సెప్టెంబర్ కల్లా పంప్ హౌజులు రెడీ అవుతాయని ఆయన అన్నారు. పంప్ హౌజ్ దగ్గర పవర్ రిస్టోర్ అయ్యిందని తెలిపారు. వందేళ్లలో కురవని వర్షం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు మండలాల్లో కురిసిందని ఆయన వెల్లడిమంచారు. కడెం ప్రాజెక్ట్ కు ఇటీవలే మరమ్మతులు చేశామని..ప్రమాదం ఏం లేదని వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షం కురిసిందని.. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని ఆయన అన్నారు.
కడెం ప్రాజెక్టు సమీపంలో అతి భారీ వర్షం పడింది.. వరదలు, వర్షాలపై సంసిద్ధంగా లేదనడం సరికాదని అన్నారు. పోలవరం వల్ల లక్ష ఎకరాలు మునిగిపోతాయని.. బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పర్ణశాల ముగినిపోవడంతో పాటు.. చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోొసార్లు నివేదికలు పంపామని వెల్లడించారు. బ్యాక్ వాటర్ నష్టం వల్ల, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!