Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Raikode Mro Rajaiah Changed Land Details Of Old Lady In Dharani Portal

Sangareddy Land Issue: బతికే ఉన్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి.. 27 ఎకరాలు స్వాహా

Published Date :September 21, 2022 , 10:31 pm
By NTV WebDesk
Sangareddy Land Issue: బతికే ఉన్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి.. 27 ఎకరాలు స్వాహా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raikode MRO Rajaiah Changed Land Details Of Old Lady In Dharani Portal: సంగారెడ్డిలోని రాయికోడ్ ఎమ్మార్వో రాజయ్య నిర్వాకం బట్టబయలైంది. బతికే ఉన్న మహిళను చనిపోయినట్టుగా చిత్రీకరించి.. 27 ఎకరాల్ని కొట్టేయాలని పక్కా స్కెచ్ వేశాడు. ధరణి పోర్టల్‌లో పట్టాదారు చనిపోయారని మెన్షన్ చేసి, ఆమె భూమిని మరొకరి పేరుపై బదలాయించాడు. అంతేకాదు.. సర్వే నంబర్‌ని సైతం ఎవరూ చూడకుండా ప్రైవసిలో పెట్టాడు. చివరికి ధరణి పోర్టల్‌లో చెక్ చేయగా.. ఆ ఎమ్మార్వో అడ్డంగా బుక్కయ్యాడు.

నాగన్‌పల్లిలో 198 సర్వే నెంబర్‌లో హనుమంత్ రెడ్డికి 27 ఎకరాల భూమి ఉంది. ఆయన 2021 ఏప్రిల్‌లో కరోనాతో చనిపోయాడు. దీంతో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త మీదున్న ఆ భూమిని తన పేరుపై మార్చుకుంది భార్య శివమ్మ. అయితే.. ఆ భూమిపై కన్నేసిన ఎమ్మార్వో రాజయ్య, ఈనెల 19వ తేదీన బతికున్న శివమ్మని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, ధరణి పోర్టల్‌లో మరొకరి పేరు మీద వివరాలన్నీ మార్చేశాడు. ఈ రోజు ధరణి పోర్టల్‌లో తన భూమి వివరాలు పరిశీలిస్తుండగా.. తన పేరుపై ఉండాల్సిన భూమి, మరొకరి పేరు మీద ఉండటాన్ని శివమ్మ గమనించింది. అంతేకాదు.. అందులో తాను చనిపోయినట్టుగానూ ఉండటం చూసి ఖంగుతింది.

దాంతో.. శివమ్మ వెంటనే కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించగా.. కలెక్టర్ ఆదేశాలతో రాయికోడ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ భూమి విలువ రూ. 27 కోట్లు ఉంటుందని శివమ్మ పేర్కొంది. నాగన్‌పల్లిలో ఈ భూమి ఉందని, గతేడాది తన భర్త చనిపోవడంతో తన పేరు మీద పట్టా చేసుకున్నానని వాపోయింది. తనకు పాస్ బుక్ కూడా వచ్చిందని.. ఇప్పుడు తాను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆ భూమిని వేరే వాళ్ల పేరు మీద పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dharani Portal
  • Hanumanth Reddy
  • Raikode MRO Rajaiah
  • Sangareddy Land Issue
  • Shivamma Land Issue

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions