Telangana Temple: కవిత కొండగట్టుకు.. ఇంద్రకరణ్ రెడ్డి భద్రాదికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Temple: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. టీఎస్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read also: Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం భద్రాద్రికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. పర్యటన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పురుషోత్తమపట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆస్తులు, పరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూమి ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఆక్రమణల నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. గోసేవలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!