Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చింది.. కానీ నేను వెళ్ళను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్లడం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్లలేనని తెలిపారు. తప్పు చేసిన మంత్రులను సీఎం కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్థే ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఆ రోజు దారిన పోయే దానయ్య లు ఫిర్యాదు చేస్తే బిసి బిడ్డని మంత్రి వర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బాధ్యతగల ఎమ్మెల్యే గా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా ? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకున్నారని చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దళిత బంధు కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యే ల పై దర్యాప్తు చేయిస్తారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ACB… DG సుమోటోగా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తారా ? అని ప్రశ్నించారు.
Read also: మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
డబుల్ బెడ్ రూంలో అవినీతి, దళిత బంధులో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ అవినీతి సొమ్ముతో పక్క రాష్ట్ర పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పై ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు. బీసీలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అగ్రవర్ణ మంత్రికి ఇంకో న్యాయమా ? అని ప్రశ్నించారు. దళిత బందులో ఎమ్మేల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు సుమొటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ డీజీ కి… సీఎం కేసీఆర్ ఆ అవినీతి చిట్టా పంపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని అన్నారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని తెలిపారు. సచివాలయం ప్రారంభానికి నేను వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే మే ఒకటిన మొదటి దరఖాస్తు తీసుకొని నేనే వెళ్తా.. సీఎం కు ఇస్తా అని తెలిపారు.
Bonduc Nut: ఈ మొక్క మగవారికి దేవుడు ఇచ్చిన వరం
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!