Jogu Ramanna: కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా?
కేసీఆర్ సమర్థుడు కాబట్టే బీజేపి జాతీయ నేతలు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దేశంలోని బీజేపీ నేతలందరికీ కేసీఆర్ సమానం అని మీరే రుజువు చేస్తున్నారన్నారు. కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంకు మీరు ఏం చేసారని రాష్ట్రంకు వస్తున్నారని, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎక్కడ.. ఆదిలాబాద్ సీసీఐ ఏది అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్కి మీరు భయపడుతున్నరు. అందుకే రాష్ట్రంకు ఇన్ని సార్లు వస్తున్నారంటూ జోగు రామన్న విమర్శించారు.
బీజేపీ నాయకులు అసమర్థులు, దద్దమ్మలు కాబట్టే ఎం తీసుకు రావడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ ఇచ్చుడే తప్పు అన్న వ్యక్తి అని.. మీరు ఏం చెప్పుతారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ నేతలు పగటి కలలే.. అవి నిజం కావు ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!