Jogu Ramanna: కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ సమర్థుడు కాబట్టే బీజేపి జాతీయ నేతలు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దేశంలోని బీజేపీ నేతలందరికీ కేసీఆర్ సమానం అని మీరే రుజువు చేస్తున్నారన్నారు. కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంకు మీరు ఏం చేసారని రాష్ట్రంకు వస్తున్నారని, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎక్కడ.. ఆదిలాబాద్ సీసీఐ ఏది అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్కి మీరు భయపడుతున్నరు. అందుకే రాష్ట్రంకు ఇన్ని సార్లు వస్తున్నారంటూ జోగు రామన్న విమర్శించారు.
బీజేపీ నాయకులు అసమర్థులు, దద్దమ్మలు కాబట్టే ఎం తీసుకు రావడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ ఇచ్చుడే తప్పు అన్న వ్యక్తి అని.. మీరు ఏం చెప్పుతారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ నేతలు పగటి కలలే.. అవి నిజం కావు ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!