లంకలో పుట్టినోళ్లు అందరు రాక్షసులే : ఏపీ సర్కార్పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల పై మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని.. లంకలో పుట్టినోళ్లు అందరు రాక్షసులేనని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు ఎవరూ అన్యాయం చేసినా.. ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
read also : నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
Also Read
ఇక అంతకు ముందు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సిఎం కేసిఆర్ ఆలోచనలకు ప్రతి రూపం.. డబుల్ బెడ్ రూం ఇండ్లు అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుం టామని..సీఎం కేసీఆర్ మంచి వారికీ మంచి వాడు… చెడు చేస్తే.. అంతు చూస్తడని ఏపీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోనే ఇండ్లు కట్టి ఉంటే… ఇపుడు ఇలా ఇండ్లు కట్టే అవసరం ఉండేదా..? వాళ్ళు ఒక రూమ్ కట్టి… ఇదే ఇల్లు అని చెప్పారని ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!