Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అనాడు నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాటం చేసామన్నారు. కాళేశ్వరం కట్టి నీటి సమస్య తీర్చుకున్నమని తెలిపారు. 73 వేళ కోట్లతో 60 లక్షల పైగా రైతుల ఖాతాల్లో రైతు బంద్ జమ చేశామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని అన్నారు. 2 లక్షల 20 వేళ ప్రభుత్వ రంగం లో ఉద్యోగులు ఇచ్చామన్నారు. ఉద్యమ పునాది కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
Read also: Komatireddy Venkat Reddy: అందరి వాడు.. బాబూ జగ్జీవన్ రామ్
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
జల్, జంగల్, జమీన్ అనే విధంగా పట్టాలు ఇచ్చామని అన్నారు. కోమురు భీం స్పూర్తితో ఉన్నామని, 3416 తండాలను గ్రామ పంచాయితీలగా మార్చమని కేటీఆర్ తెలిపారు. 6 శాతం నుండి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచామన్నారు. పోడు భూములకు హక్కులు ఇస్తున్నామనిత తెలిపారు. 1 లక్ష 50 వేళ మందికి 4 లక్షలకు పైగా పట్టాలు ఇస్తున్నామని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2058 ఎకరాలు,1650 మందికి పట్టాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పోడు పట్టాలు పొందిన వారికి తక్షనమే రైతు బందు, రైతు భీమ సౌకర్యం ప్రారంభం అవుతుందని అన్నారు. 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో అపశృతి.. మహాద్వారం వద్ద పడిపోయిన హుండీ
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..