Minister KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వరద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సహాయక చర్యలుచేపట్టాలని మంత్రి సూచించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, సహాయక చర్యలు చేపట్టలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని తెలిపారు. అత్యవసర సహాయం కోసం అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మూసీనదికి ఎక్కువ మోతాదులో నీరు చేరాయని మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద నీరు ఏరులై పారుతుందని కానీ.. ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకు అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాన్ని లెక్క చేయకుండా మూసారం బాగ్ బ్రిడ్జి పరివాహన ప్రాంత ప్రజలను స్వయంగా మంత్రి కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు.
Read also: Samantha : మంకీతో సెల్ఫీ దిగుతున్న సమంత..
Also Read
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
- Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
- CS Sanjay Jaju : కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
- Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
హైదరాబాద్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షాకాలం రాకముందే కాల్వలు పూడికతో నిండిపోయాయని అన్నారు. చెరువుల్లో నీటి మట్టం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎస్ఆర్డిపి అమలుకు ముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విపక్షాలు వీలైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో 14 వంతెనలు మంజూరయ్యాయని కేటీఆర్ తెలిపారు.
Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం
తాజావార్తలు
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
-
Shreyas Iyer: సంజూ శామ్సన్ను పక్కన పెట్టడానికి కారణం ఇదే.. కెప్టెన్ శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thalapathy Vijay: కొడుకు కెరీర్ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
-
Nagabandham: ‘నాగబంధం’ మేకర్స్ ఊహించని నిర్ణయం!
-
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..