Minister Jupally Krishna Rao: కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jupally Krishna Rao: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి… లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. ఓ యువరాజు, మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్ఎస్ పీ కేసీఆర్ పంచన చేరారని మండిపడ్డారు. చనిపోయిన శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదన్నారు. హత్య బాధాకరం అన్నారు. కేటీఆర్.. నిన్న ఏం జరిగిందో పూర్తి వివరాలు రానివ్వండి అన్నారు. మళ్ళీ నాపై ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం నాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి ఎలాంటోదో ఊరికి వెళ్లి అడగండని తెలిపారు. ఆయన ప్రవర్తనతో.. ఊరు కూడా విసుగు ఎత్తిందన్నారు. కానీ హత్య తప్పన్నారు. నేను బీఆర్ఎస్ వ్యతిరేకించానని కసితో.. నాపై దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటూ మండిపడ్డారు. ఎప్ఐఆర్ లో భూముల వివాదం ఉందని.. అన్నదమ్ముల పంచాయతీకి నాకేం సంబంధం లేదన్నారు. Fir కాపీలను .. ఆర్ఎస్ పి కి పంపిస్తా కేటీఆర్ అని జూపల్లి అన్నారు.
Read also: Love Marriage: ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్ దాడి..
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
మా కార్యకర్తను కూడా చంపారన్నారు. నీలాగే నేను ఆరోపణలు చేయలేదన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అన్నారు. నెరేళ్లలో దళితులని ఇసుక అక్రమ దందా అపారని కేటీఆర్ ఎంత హింస పెట్టారో అందరికి తెలుసన్నారు. అలాంటి వ్యక్తి.. నా పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. రాజకీయంగా ఎలాంటి అంశం లేదని ఏదేదో ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కేటీఆర్.. గండ్రపల్లి ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుద్ది జ్ఞానం ఉండాలన్నారు. చదివిన చదువుకు సంస్కారం ఉండాలి కేటీఆర్ అంటూ మండిపడ్డారు. సీబీఐ విచారణతో కాకుంటే.. జ్యూడిషియల్ విచారణ కు కూడా సిద్ధం అన్నారు. మీకు దమ్ముంటే ఆ గ్రామంలోకి వచ్చి ప్రజలను అడుగు.. నిజం తెలుసుకో అంటూ సవాల్ విసిరారు. గ్రామంలో ప్రజలను అడుగుదాం.. బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నావు అంటూ మండిపడ్డారు.
Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!