హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు రద్దు చేయచ్చు అని అన్న ఈటెలపై చర్చకు సవాల్ విసిరిన స్పందించలేదు గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదు,అది కేంద్ర ప్రభుత్వ జిఎస్టి పరిధిలోకి వెళ్ళింది అని తెలిపారు. ఈ రోజు కమలపూర్ మండలం శంబుని పల్లి లో హరీష్ రావు మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చాడంటూ మాట్లాడటం సబబు కాదు. మేము ఇచ్చిన మహిళా సంఘాల వడ్డీలేని రుణాల చెక్కులు పండుగ ముందే వచ్చినవి అంటున్నారు మహిళలు. పదే పదే టిఆర్ఎస్ మీద హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ అని చెప్పారు.
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో రాజేందర్ మాటల్లో అంతే నిజమున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు,ఆరు సార్లు గెలిపిస్తే ప్రజలపై ఈవిందంగా మాట్లాడుతు సబబు కాదు. మేము ఢిల్లీకి గులాం గిరి కాదు తెలంగాణ ప్రజలకు గులంగిరి గా ఉంటాం. సోషల్ మీడియా వేదికగా ఈటెల రాజేందర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ కి కాదు,నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు తప్ప బీజేపీ తో అంటి ముట్టనట్లు ఉంటున్న ఈటెల రాజేందర్… బీజేపీ ప్రజలకు కేంద్రం ఎం చేసిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మీరు సమర్ధిస్తున్నారా ఈటల్ రాజేందర్ అని అడిగారు. నేను మాత్రం గెలవాలి,నాకు మాత్రం పదవి కావాలనే ఆఖాంక్ష లో ఉన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నవి,తెలంగాణలో కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంది బొగ్గు నిల్వలు మళ్లించి కరెంటు కోతలు విధించినందుకు ఓటు వేయాల దేనికోసం ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది,అభివృద్ధి చూసి ఓటు వేయండి అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!