హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు రద్దు చేయచ్చు అని అన్న ఈటెలపై చర్చకు సవాల్ విసిరిన స్పందించలేదు గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదు,అది కేంద్ర ప్రభుత్వ జిఎస్టి పరిధిలోకి వెళ్ళింది అని తెలిపారు. ఈ రోజు కమలపూర్ మండలం శంబుని పల్లి లో హరీష్ రావు మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చాడంటూ మాట్లాడటం సబబు కాదు. మేము ఇచ్చిన మహిళా సంఘాల వడ్డీలేని రుణాల చెక్కులు పండుగ ముందే వచ్చినవి అంటున్నారు మహిళలు. పదే పదే టిఆర్ఎస్ మీద హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ అని చెప్పారు.
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో రాజేందర్ మాటల్లో అంతే నిజమున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు,ఆరు సార్లు గెలిపిస్తే ప్రజలపై ఈవిందంగా మాట్లాడుతు సబబు కాదు. మేము ఢిల్లీకి గులాం గిరి కాదు తెలంగాణ ప్రజలకు గులంగిరి గా ఉంటాం. సోషల్ మీడియా వేదికగా ఈటెల రాజేందర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ కి కాదు,నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు తప్ప బీజేపీ తో అంటి ముట్టనట్లు ఉంటున్న ఈటెల రాజేందర్… బీజేపీ ప్రజలకు కేంద్రం ఎం చేసిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మీరు సమర్ధిస్తున్నారా ఈటల్ రాజేందర్ అని అడిగారు. నేను మాత్రం గెలవాలి,నాకు మాత్రం పదవి కావాలనే ఆఖాంక్ష లో ఉన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నవి,తెలంగాణలో కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంది బొగ్గు నిల్వలు మళ్లించి కరెంటు కోతలు విధించినందుకు ఓటు వేయాల దేనికోసం ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది,అభివృద్ధి చూసి ఓటు వేయండి అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!