హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు రద్దు చేయచ్చు అని అన్న ఈటెలపై చర్చకు సవాల్ విసిరిన స్పందించలేదు గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదు,అది కేంద్ర ప్రభుత్వ జిఎస్టి పరిధిలోకి వెళ్ళింది అని తెలిపారు. ఈ రోజు కమలపూర్ మండలం శంబుని పల్లి లో హరీష్ రావు మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చాడంటూ మాట్లాడటం సబబు కాదు. మేము ఇచ్చిన మహిళా సంఘాల వడ్డీలేని రుణాల చెక్కులు పండుగ ముందే వచ్చినవి అంటున్నారు మహిళలు. పదే పదే టిఆర్ఎస్ మీద హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ అని చెప్పారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో రాజేందర్ మాటల్లో అంతే నిజమున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు,ఆరు సార్లు గెలిపిస్తే ప్రజలపై ఈవిందంగా మాట్లాడుతు సబబు కాదు. మేము ఢిల్లీకి గులాం గిరి కాదు తెలంగాణ ప్రజలకు గులంగిరి గా ఉంటాం. సోషల్ మీడియా వేదికగా ఈటెల రాజేందర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ కి కాదు,నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు తప్ప బీజేపీ తో అంటి ముట్టనట్లు ఉంటున్న ఈటెల రాజేందర్… బీజేపీ ప్రజలకు కేంద్రం ఎం చేసిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మీరు సమర్ధిస్తున్నారా ఈటల్ రాజేందర్ అని అడిగారు. నేను మాత్రం గెలవాలి,నాకు మాత్రం పదవి కావాలనే ఆఖాంక్ష లో ఉన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నవి,తెలంగాణలో కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంది బొగ్గు నిల్వలు మళ్లించి కరెంటు కోతలు విధించినందుకు ఓటు వేయాల దేనికోసం ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది,అభివృద్ధి చూసి ఓటు వేయండి అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!