హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పన్ను 291 రూపాయలు రద్దు చేయచ్చు అని అన్న ఈటెలపై చర్చకు సవాల్ విసిరిన స్పందించలేదు గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదు,అది కేంద్ర ప్రభుత్వ జిఎస్టి పరిధిలోకి వెళ్ళింది అని తెలిపారు. ఈ రోజు కమలపూర్ మండలం శంబుని పల్లి లో హరీష్ రావు మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చాడంటూ మాట్లాడటం సబబు కాదు. మేము ఇచ్చిన మహిళా సంఘాల వడ్డీలేని రుణాల చెక్కులు పండుగ ముందే వచ్చినవి అంటున్నారు మహిళలు. పదే పదే టిఆర్ఎస్ మీద హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ అని చెప్పారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో రాజేందర్ మాటల్లో అంతే నిజమున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు,ఆరు సార్లు గెలిపిస్తే ప్రజలపై ఈవిందంగా మాట్లాడుతు సబబు కాదు. మేము ఢిల్లీకి గులాం గిరి కాదు తెలంగాణ ప్రజలకు గులంగిరి గా ఉంటాం. సోషల్ మీడియా వేదికగా ఈటెల రాజేందర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ కి కాదు,నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు తప్ప బీజేపీ తో అంటి ముట్టనట్లు ఉంటున్న ఈటెల రాజేందర్… బీజేపీ ప్రజలకు కేంద్రం ఎం చేసిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మీరు సమర్ధిస్తున్నారా ఈటల్ రాజేందర్ అని అడిగారు. నేను మాత్రం గెలవాలి,నాకు మాత్రం పదవి కావాలనే ఆఖాంక్ష లో ఉన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నవి,తెలంగాణలో కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంది బొగ్గు నిల్వలు మళ్లించి కరెంటు కోతలు విధించినందుకు ఓటు వేయాల దేనికోసం ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది,అభివృద్ధి చూసి ఓటు వేయండి అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!