Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బంజరు భూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని అన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాల గొంతు మూగబోయిందని, వారి గొంతు లేకుండా చేశారని విమర్శించారు. బయటే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనసభను 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించారనేది ముఖ్యం కాదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎన్ని పని గంటలు నిర్వహించడమనేది ముఖ్యమని గుర్తించాలని మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు.
Read also: Gyanvapi Mosque: జ్ఞాన్వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్ రూమ్ సమస్య తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాక గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శించారు. త్వరలో మీడియా సంస్థను ప్రారంభించి తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని వెల్లడించారు. ఏది జరిగినా అంతా మన మంచికే అని అన్నారు. మాడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో తానే నిర్ణయిస్తానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మల్లారెడ్డి కేఎల్ఆర్కు టిక్కెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలకు కారణం వారేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Shweta Tiwari Saree Pics: హాట్ ఫోజులతో.. శారీలో సెగలు పుట్టిస్తున్న శ్వేతా తివారీ!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!