ప్రతీకారం తప్పదు.. మావోయిస్టుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్కౌంటర్పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ..
పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను ఖండించిన ఆయన.. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చిచంపారని ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖద్వారా హెచ్చరించారు. అధికారపార్టీ నేతలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అంటున్న మావోయిస్టు పార్టీ.. బూటకపు ఎన్కౌంటర్ చేసి తెలంగాణ పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని మండిపడ్డారు.. ఇక, పెసలపాడు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ..
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!