Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి
- ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారు
- చంద్రబాబు నాయుడు గత పెన్షన్ కలిపి 7 వేలు ఇస్తా అన్నారు
- తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు 4 వేలు చేస్తా అన్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం, సీఎం కి మూడు రోజుల క్రితం బహిరంగ లేఖ రాశానని తెలిపారు. ఏపీ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై సంతకం పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్లను 2 వేల నుంచి 4 వేలు పెంపు చేస్తూ సంతకం పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు 4 వేలు చేస్తా అన్నారు.. ప్రభుత్వం ఏర్పడి 6 నెలులు అయింది…రేవంత్ రెడ్డి మర్చిపోయారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఏపీ రాష్టం ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గత పెన్షన్ కలిపి 7 వేలు ఇస్తా అన్నారని తెలిపారు.
Read also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు..
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఆరు నెలల పెన్షన్ కలిపి మొత్తం వృద్దులకు 12 వేలు పెన్షన్ ఇవ్వాలి రేవంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా పై మరో భారం పడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన కేసీఆర్ బొమ్మ పుస్తకాల పై వచ్చి ఉండొచ్చు, వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఇచ్చిన పుస్తకాలు తీసుకోవద్దని అన్నారు. పుస్తకాల పై జాతీయ గీతం ఉందని తెలిసింది దాన్ని తీసేయడం మంచి పద్దతి కాదన్నారు. ఏపీ లో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలు పిల్లలకు ఇచ్చారన్నారు. ఆశ వర్కర్లకు జీతాలు రావడం లేదు..వారి జీతాలు పెంచుతామని రేవంత్ అన్నారని తెలిపారు. అధ్యక్షుడు మార్పు పై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిని చూశారన్నారు. ప్రజలు మా వైపు ఉన్నారని, ఏ స్కాం జరిగిన దానిపైన విచారణ జరగుతుంది.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు..
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!