Kodandaram Deeksha: ఎన్నికల నిబంధనలు గాలికొదిలేశారు.. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodandaram Deeksha: బుద్ధ భవన్ లో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు కోదండరాం మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Kodandaram Deeksha: ఎన్నికల నిబంధనలు గాలికొదిలేశారు.. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
మునుగోడు ఎన్నికలే ప్రజంట్ హాట్ టాపిక్.. ఎన్నికల ప్రచారంలో పార్టీనేతలంతా ఫుల్ బిజీ అయిపోయారు. మునుగోడులో పాగా వేసేందుకు అన్ని పార్టీల నేతలు బాహాబాహీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. నువ్వు ఒక్కటి ఇస్తే నేను రెండిస్తా అంటూ ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. డబ్బులు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. నోట్ల కట్టలతో ఓట్లు రాల్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొందరైతే మునుగోడులో ఏకంగా తిష్టవేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారంటూ బుద్ధ భవన్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
అయితే రోజులు దగ్గరపడుతున్న కొద్ది మునుగోడులో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు. ప్రజాప్రతినిధుల వాహనాల్లోనూ సోదాలు కొనసాగుతోన్నాయి. కానీ.. వాహన తనిఖీలు భారీగా డబ్బుల కట్టలు పట్టుపడుతుండటంతో.. అధికారులు తనిఖీలు వేగం పెంచారు. ప్రతి వాహనాన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. అయినా లక్షల్లో డబ్బులు మునుగోడు ప్రచారానికి చేరడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Jagananna Gorumudda : జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు.. ఇక గుడ్లపై రంగులు
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!