Kishan Reddy: గాంధీ జయంతి స్ఫూర్తితో స్వదేశీ వస్తువులనే వాడదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను అందరికీ తెలియచేయాల్సిన అవసరం వుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడు స్వదేశీ వస్తువులను వినియోగించాలి , విదేశీ వస్తువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారో… దానినే స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని మోడీ సారధ్యంలో సమగ్రమైన భారత నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వదేశీ పరిజ్ఞానం తో భారత్ కరోన వ్యాక్సిన్ తో పాటు అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని… ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని ఆ ఘనత ప్రధాని మోదికి దక్కిందన్నారు.
Read Also: Mulayam Singh Yadav: ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
Also Read
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
గాంధీ జయంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్ హైదర్ గూడలోని భారత్ ఖాదీ వస్త్రాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి ఖాదీ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఏ చిన్న వస్తువైన విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వాళ్ళమన్నారు. నేడు ఆపరిస్థితి లేదని, కరోనా వ్సాక్సిన్ దగ్గరినించి.. రాకెట్ లాంచర్ ల వరకూ మన దేశం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. దేశంలోని ప్రజలంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని … సెల్ ఫోన్లు కూడా ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీ తో తయారు అవుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Rahul Ramakrishna: గాంధీపై ప్రముఖ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?