బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం కేటీఆర్ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రీట్వీట్ చేశారు. కౌంటర్ అటాక్ చేశారు. కిషన్ రెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
టీఆర్ఎస్ పాలనలో
“ఇంటికో ఉద్యోగం లేదు”
“నిరుద్యోగ భృతి లేదు”
“ఉచిత ఎరువులు లేదు”
“ఋణమాఫీ లేదు”
“దళిత ముఖ్యమంత్రి లేదు”
“దళితులకు మూడెకరాల భూమి లేదు”
“పంటనష్ట పరిహారం లేదు”
“దళితబంధు లేదు”
“బిసిబంధు అసలే లేదు”
“ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు”
“డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు”
“అప్పులకు కొదవ లేదు”
“కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు”
“కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు”
“సామాజిక న్యాయం లేదు”
“సచివాలయం లేదు”
“సీఎం ప్రజలను కలిసేది లేదు”
“ఉద్యమ కారులకు గౌరవం లేదు”
“విమోచన దినోత్సవం జరిపేది లేదు”
.
.
.
.
ఇలా చెప్పుకుంటూ పోతే “కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు”
అంటూ ట్వీట్ కౌంటరేశారు.
అంతకుముందు కేటీఆర్…
బీజేపీ పాలనలో బొగ్గు కొరత
కరోనా టైంలో ఆక్సిజన్ కొరత
పరిశ్రమలకు కరెంట్ కొరత
యువతకు ఉద్యోగాల కొరత
గ్రామాల్లో ఉపాధి కొరత
రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత
అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ పాలనలో
"ఇంటికో ఉద్యోగం లేదు"
"నిరుద్యోగ భృతి లేదు"
"ఉచిత ఎరువులు లేదు"
"ఋణమాఫీ లేదు"
"దళిత ముఖ్యమంత్రి లేదు"
"దళితులకు మూడెకరాల భూమి లేదు"
"పంటనష్ట పరిహారం లేదు"
"దళితబందు లేదు"
"బిసిబందు అసలే లేదు"
"ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు"
"డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు"— G Kishan Reddy (@kishanreddybjp) May 2, 2022
