Thummala Nageswara Rao: ఖమ్మంలో ఈనెల 15న చారిత్రాత్మకంగా రైతాంగ సభ..
- రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తాం..
- ఈ రైతాంగ సభ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న వ్యవసాయ రైతాంగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. వైరా శాంతినగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాలోతు రాందాస్ నాయక్ పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారనిత ఎలిపారు. వైరాలో ఒంటిగంటకు సభ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రుణమాఫీ సంబరాలు జరపాలన్నారు. రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
Read also: Parliament: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం..లోక్సభలో తీవ్ర గందరగోళం
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఈ రైతాంగ సభ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలుస్తుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను అన్ని ప్రాంతాలకు అందించేందుకే సీతారామ ప్రాజెక్ట్ నిర్మించామన్నారు. ఆగస్టు 15న ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జనాలను వైరా రిజర్వాయర్ లోకి అనుసంధానం చేస్తామన్నారు. ఒకవైపు కృష్ణా జలాలు ఒకవైపు గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందటం ఈ ప్రాంత రైతాంగానికి అదృష్టమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ఎంతో అభిమానం ఉందని తెలిపారు. జిల్లాను అన్ని రంగాలలో సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. రైతు సదస్సును ఈ ప్రాంత రైతులంతా విజయవంతం చేయాలని అన్నారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!