US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి.. కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి
- కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- 4 నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సాయితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. చికాగో పెట్రోల్ పంప్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపును కాల్చి చంపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ(22) నాలుగు నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అయితే చికాకూ పెట్రోల్ బంక్లో జరిపిన కాల్పుల్లో సాయి తేజ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.
బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ పరామర్శించారు. మృతదేహం భారత్ తీసుకొచ్చేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. సాయితేజ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. పార్ట్టైమ్గా చికాగో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కాల్పులు జరిపినప్పుడు మాత్రం డ్యూటీలో లేడు. తన స్నేహితుడికి సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సహాయం చేయడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో కూడా మాట్లాడినట్లు మధుసూదన్ చెప్పారు.
ఇది కూడా చదవండి:OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?