US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి.. కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి
- కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- 4 నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సాయితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. చికాగో పెట్రోల్ పంప్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపును కాల్చి చంపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ(22) నాలుగు నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అయితే చికాకూ పెట్రోల్ బంక్లో జరిపిన కాల్పుల్లో సాయి తేజ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.
బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ పరామర్శించారు. మృతదేహం భారత్ తీసుకొచ్చేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. సాయితేజ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. పార్ట్టైమ్గా చికాగో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కాల్పులు జరిపినప్పుడు మాత్రం డ్యూటీలో లేడు. తన స్నేహితుడికి సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సహాయం చేయడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో కూడా మాట్లాడినట్లు మధుసూదన్ చెప్పారు.
ఇది కూడా చదవండి:OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
తాజావార్తలు
-
King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?