కేసీఆర్ సర్కార్ పూటకో నాటకం: విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో నాటకం ఆడుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేంద్రంపైనా, బీజేపీ నాయకత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని ఆమె ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్( ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రలు చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్న సూక్ష్మ పోషకాలు కలిగిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినా తెలంగాణ సర్కారులో కదలిక లేదన్నారు.
అక్టోబర్ నెలాఖరుకు నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే మొత్తం 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాని రాష్ర్ట ప్రభుత్వం ఎఫ్సీఐకి పంపాల్సి ఉండగా అందులో సగమే పంపారన్నారు. ఇప్పటికే కేం ద్రం దేశంలోని బడుల్లో మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీలు, రేష న్షాపుల్లో పూర్తిగా ఫోర్టిఫైడ్ రైస్ వాడకం, సరఫరాకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందన్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
2019-2020 నుంచి ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకం దిశగా కేంద్రం దేశవ్యాప్తంగా112 జిల్లాలను మూడేళ్ల కాలానికి ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తే దక్షణాదిలో పలు రాష్ర్టాలు ఈ అవకాశాన్ని వినియోగిం చుకున్నాయని, కానీ తెలంగాణ నుంచి సరైన స్పందన లేదన్నారు. సూక్ష్మపోషకాలు ఉన్న బియ్యాన్ని ఉప యోగించు కోవాలని, ఎఫ్సీఐకి సరఫరా చేయాలని, కేంద్ర విద్యాశాఖ లేఖ రాసినా తెలంగాణ పాల కుల నుంచి స్పందన కరువైందన్నారు. ఒకవైపు ఇన్ని అవకా శాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా తెలంగాణ పాలకులు కేంద్రాన్ని దోషిగా చూపెడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు.
- Tags
- bjp
- kcr
- TRS
- vijayashanthi
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!