K.A.Paul: సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.A.Paul: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో కే.ఏ.పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. అందరి అభివృద్ధి ప్రజాశాంతి పార్టీ ధ్యేయమన్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్స్ లే ముద్దంటూ వ్యాఖ్యానించారు పాల్. దేశాన్ని ప్రధాని మోడీ సీఎం, కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రాక ముందుకు అదాని ఎవరో తెలియదన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో ధనికుడు అదాని అది ఎలా సాధ్యపడింది మోడీ ద్వారానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్. లక్షల కోట్లు అప్పు చేసే కేసిఆర్ కావాలా.. లక్షల కోట్లు తీసుకొచ్చే కేఏ పాల్ కావాలా ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
Read also: Venkaiah Naidu: పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది పింఛన్లు అందక లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీ, దళిత బంధు దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, ఎస్సి, ఎస్టీల రిజర్వేషన్ అమలు ను కేసీఆర్ తుంగలోకి తొక్కారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెచ్చిన MNC కంపెనీలు తప్ప.. కొత్త కంపెనీలను సీఎం జగన్ తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ల్యాండ్, సాండ్ మాఫియా హవా కొనసాగుతుందని కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Che Guevara Daughter: నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!