Rajagopal Reddy: సెకెండ్ హ్యాండ్, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకొద్దు.. అర్ధరూపాయి పెట్టిన ఎవరు కొనరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy: సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదని, వారి నెత్తిమీద రూపాయ పెట్టినా అర్ధ రూపాయకి కూడా ఎవరు కొనరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని, ఆయనైనా తానైనా ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆ నలుగురిలో ముగ్గరు ఎమ్మల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలేనని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అయితే.. మునుగోడు నియోజకవర్గంలో తాను యువత చదువుల కోసం సహాయం చేస్తుంటే, సీఎం యువతను మద్యం మత్తులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు.
Read also: Unstoppable 2 Promo: మూడో వారం కూడా యువహీరోలే.. బాలయ్యతో రష్మిక ముచ్చట్లు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఇక,కరోనా సమయంలో తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశామన్నారు…మధ్య నిషేధం చేసిన గ్రామాలని పార్టీతో సంబంధం లేకుండా సొంత డబ్బులను ప్రోత్సాహకంగా ఇచ్చానని తెలిపారు. మునుగోడు ఎన్నికల కోసం తన కుమారుడి కంపెనీపై బురద చల్లే ప్రయత్నం చెయ్యడమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ని హోల్డ్ చేయించిన మూర్ఖుడు సీఎం కేసీఆర్ అని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచారం సమయంలో కావాలనే టీఆర్ఎస్ వాళ్లు కొంత మందికి మద్యం తాగించి తనపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు గతవారం రోజులుగా తాను జ్వరంతో బాదపడుతుంటే సీఎం కేసీఆర్ దాన్ని సింపతీ కోసమని టీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేశారని, రాష్ట్రంలో అరాచక పాలన, దుర్మర్గపు పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎలాంటి మనిషో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపారు.
Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రోహిత్ వేముల తల్లి.. ఫోటో వైరల్
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!