TRS MLC Tata Madhu: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్రను గెలిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLC Tata Madhu: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్రను నాల్గోసారి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రేపు ఎల్లుండి సత్తుపల్లి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందన సభ ఉంటుందని పేర్కొ్న్నారు. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలల్లో రోడ్ షో ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన సభ్యులు అందరూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతి నిధులను అందరిని ఆహ్వనించామన్నారు. అలానే సినియర్ నాయకులు తుమ్మల, పొంగులేటిని ఆహ్వనించామని తెలిపారు.
Read also: Yadadri Temple: యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ఈనెల 19 న వేంసూరు మండలంలో ర్యాలీ నిర్వహించి రాజ్యసభ సభ్యుడు బండి పార్దసారదిరెడ్డి స్వగ్రామం కందుకూరు లో ఆత్మీయ అభినందన సభ ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ సభ్యులను ఇవ్వటంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపటానికే ఈ సభ ఏర్పటు చేశామన్నారు. మునుగోడు ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం తరుపున ఎమ్మెల్యే సండ్ర అద్వర్యంలో గెలుపుకోసం పాటుబడిన ప్రతి ఒక్కరికి ఎం. ఎల్. సి. తాతా మధు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ ఏంటి? అనేది రేపు నాయకులు సభలో మాట్లాడుతారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలంగా చెయ్యటానికి ఇలాంటి సభలు మరిన్ని పెట్టాలని తెలిపారు. ఇలా నెలకోకసారి సభలు పెడితే పార్టీ బలంగా ఉంటుందన్నారు. మడోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ వ్యక్తిగత దోషణలకు పోతున్నారే తప్పే ప్రజల సంక్షేమం పట్టించుకోదన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా మత పరమైన రాజకీయాలు, గుడుల చూట్టు రాజాకీయాలు చేస్తుంది ఈ బీజేపీ పార్టీనే అని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్ర ను నాల్గోసారి గెలిపించాలని ఆయన కోరారు.
QR code for LPG Cylinders: ఎల్పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!