Yadadri Temple: యాదాద్రీశుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పండితుల వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని పలు కార్యక్రమాలను మొదలు పెడుతున్నానని ఆయన అన్నారు.
Minister Roja: బర్త్ డే వేళ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
Also Read
తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారని కేంద్ర మంత్రి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ పని చేసుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నానన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసి.. తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చి మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!