TG High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఝలక్..
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో ఎదురుదెబ్బ..
- పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..
- లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి..
- ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి..
- పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. లగచర్ల ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.
Read also: KTR: రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే..
Also Read
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితర అధికారులపై దాడి చేసిన ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నరేంద్ర రెడ్డితో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. పట్నం నరేందర్ రెడ్డి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని నవంబర్ 14న ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును ప్రకటించింది. కాగా.. దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే లగచర్లతోపాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు ఫార్మా క్లస్టర్కు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం నవంబర్ 29న ఈ భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయగా.. దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే..
Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్
తాజావార్తలు
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!