South Central Railway: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే..
- తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్..
- పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా, సికింద్రాబాద్-పుణె మధ్య నడుస్తున్న శతాబ్ది, గోల్కొండ మరియు శాతవాహన ఎక్స్ప్రెస్లతో సహా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని డౌండ్ రూట్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో మూడో రైలు లైను పనుల వల్ల రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 18046), సికింద్రాబాద్-తిరుపతి మధ్య పద్మావతి, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గోదావరి, సికింద్రాబాద్-గూడూరు మధ్య సింహపురి, ఆదిలాబాద్-తిరుపతి మధ్య కృష్ణా ఎక్స్ప్రెస్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Read also: MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
రద్దు చేయబడిన రైళ్లు లిస్ట్ ఇదే..
* జూలై 30: సికింద్రాబాద్-ముంబయి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 12220)ను రద్దు చేశారు.
* జూలై 31: ముంబై-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు (12219)ను రద్దు చేశారు.
* జూలై 29, 31 ఆగస్టు 1 తేదీల్లో : పూణే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు (నెం. 12205) రద్దు చేశారు.
* జూలై 29, 31 తేదీల్లో : సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు (12206) రద్దు చేయబడింది.
* జూలై 31న : నిజామాబాద్-పుణె మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు (11410)ను రద్దు చేశారు.
* ఆగస్టు 5 నుంచి 10 వరకు : సికింద్రాబాద్-విజయవాడ (ట్రైన్ నంబర్ 12714), విజయవాడ-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 12713) శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు .. గుంటూరు-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 17201), సికింద్రాబాద్-గుంటూరు (ట్రైన్ నంబర్ 17202) రద్దు చేశారు.
* ఆగస్టు 5 నుంచి 10 వ తేదీ వరకు : డోర్నకల్-విజయవాడ (ట్రైన్ నంబర్. 07755), విజయవాడ-డోర్నకల్ (ట్రైన్ నంబర్. 07756), విజయవాడ-భద్రాచలం రోడ్ (ట్రైన్ నంబర్. 07979), భద్రాచలం రోడ్-విజయవాడ (ట్రైన్ నంబర్. 07278) రైళ్లు రద్దు చేయబడ్డాయి.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?