Robbery in Shirdi Train: షిరిడి-సికింద్రాబాద్ ట్రైన్ లో దోపిడీ.. ప్రయాణికులు ఆందోళన..
- షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దోపిడి..
- మూడు భోగిలో తెల్లవారుజామున దోచుకున్న దొంగలు..
- బీదర్ రాగానే లగేజ్ చోరీ అయినట్లు గుర్తించిన ప్రయాణికులు..
- బీదర్ లో ట్రైను ఆపేసి ఆందోళనకు దిగిన ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery in Shirdi Train: షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దొంగలు పడ్డారు. దొరికినంత దోచుకుని పరారయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భోగిలో తెల్లవారుజామున దొంగలు దోపిడీ చేయడం.. దొరికింది దోచుకుని ఊడాయించడం చర్చకు దారితీస్తోంది. ప్రయాణికులు లగేజీ మొత్తాన్ని దుండగులు ఎత్తుకుపోయారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజీని దోచుకుని పోయారు. బీదర్ రాగానే లగేజ్ చోరీ అయినట్లు ప్రయాణికులు గుర్తించారు. బీదర్ లో ట్రైన్ ఆపేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువ మంది తెలుగువారే కావడం విశేషం. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
తెల్లవారు జామున ఈ దొంగతనం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఏకంగా మూడు భోగీలో చోరీ చేసేందుకు పాల్పడ్డారంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయానికుల్లో కొందరు దొంగలకు సంబంధించిన వారు ప్రయాణించి సమాచారం ప్రకారం దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమనిస్తున్నారు. అయితే ప్రయాణికులు మూడు భోగీల్లో కూడా ఒక్కరు కూడ మెలకువ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నా అధికారులు. అయితే బీదర్ వరకు లగేజీ లేదని ప్రయాణికులు అనుమానం లేకుండా దొంగలు దోపిడీ చేశారని తెలిపారు. అసలు ఈ దోపిడి ఏ దారిలో జరిగిందని, రైలు ఎక్కడెక్కడ ఆగి ఉందని సమాచారం సేకరిస్తున్నారు. ప్రయాణికులు లగేజీనే టార్గెట్ చేసి దొంగలు ట్రైన్ను పాలో అయినట్లు తెలిపారు. దర్యాప్తు చేసి దొంగనలు పట్టుకుంటామని వదిలే ప్రసక్తే లేదని అధికారులు తెలిపారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!