Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటుపై సీఎం, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది..
- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయి..
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం..
- ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగింది..
- గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయన్నారు. రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైందన్నారు. విగ్రహం మార్పు పై ముఖ్యమంత్రి తో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయన్నారు. గోల్కొండ లో తోలి బోనం తో ప్రారంభమై..బల్కం పేట ఎల్లమ్మ బోనాలు.. ఉజ్జయిని మహంకాళి బోనాలు.. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో హైదరాబాద్ బోనాలు ముగుస్తాయన్నారు.
Read also: Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..
Also Read
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
ప్రభుత్వ యంత్రాంగం బోనాల ఉత్సవాలలో అత్యంత శ్రమపడి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన, ప్రజల అందరు సహకారం అందించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. భవిష్యవాణి లో అమ్మవారి చెప్పినట్లు వర్షాలు సంవృద్దిగా కురిసి.. ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి అని అమ్మవారు చెప్పారన్నారు. అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?