Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటుపై సీఎం, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది..
- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయి..
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం..
- ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగింది..
- గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయన్నారు. రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైందన్నారు. విగ్రహం మార్పు పై ముఖ్యమంత్రి తో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయన్నారు. గోల్కొండ లో తోలి బోనం తో ప్రారంభమై..బల్కం పేట ఎల్లమ్మ బోనాలు.. ఉజ్జయిని మహంకాళి బోనాలు.. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో హైదరాబాద్ బోనాలు ముగుస్తాయన్నారు.
Read also: Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..
Also Read
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
- Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ యంత్రాంగం బోనాల ఉత్సవాలలో అత్యంత శ్రమపడి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన, ప్రజల అందరు సహకారం అందించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. భవిష్యవాణి లో అమ్మవారి చెప్పినట్లు వర్షాలు సంవృద్దిగా కురిసి.. ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి అని అమ్మవారు చెప్పారన్నారు. అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!