Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసులో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న గురుమూర్తి
- మీర్పేట్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఈ నెల 14వ తేదీన భార్యభర్తల మధ్య గొడవ..
- కోపంతో మాధవిని గోడకేసి కొట్టిన గురుమూర్తి..
- మధవి చనిపోవడంతో.. శవం మాయం చేయాలని ప్లాన్ చేసిన గురుమూర్తి..
Meerpet Murder Case: హైదరాబాద్లోని మీర్పేట్లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు చెబుతుంటే.. పోలీసులే షాక్ అవుతున్నారు. గురుమూర్తి పోలీసుల ముందు చెప్పిన విషయాలు.. 14వ తేదీన భార్య, పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాం.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాం.. భార్య నాతో గొడవ పెట్టుకుంది.. తాళి తీసి మొహంపై విసిరింది.. వెంటనే గోడకు అదిమి కొట్టాను.. స్పృహ తప్పి పడింది అనుకున్నా.. కానీ చనిపోయిందని పేర్కొన్నారు. శవం మాయం చేయాలని ప్లాన్ చేశా.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాను.. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకిట్ లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేశా.. 6 గంటల పాటు ఉడికించా.. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశా.. అనంతరం బోన్స్ ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చిన.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకిట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేసా అని గురుమూర్తి వెల్లడించారు.
Read Also: America : దూకుడు చూపిస్తున్న ట్రంప్.. అప్పుడే మెక్సికో సరిహద్దుకు 1500 మంది సైనికులు
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఇక, పినాయిల్ తో ఇంట్లో రక్తం క్లీన్ చేశాను అని గురుమూర్తి తెలిపాడు. అతడు చెప్పిన వాటిలో ఒక్కధానికి కూడా పోలీసులు ఆధారాలు దొరకకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లతో పాటు అన్ని వస్తువులను ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీ చేయిస్తున్నారు. హత్య కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో.. పోలీసులు అయోమయానికి గురి అవుతున్నారు. చెరువులో కూడా గాలించిన ఒక్క ఆధారం లభించలేదని పోలీసులు వెల్లడించారు. తన భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే.. నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను అతడు ప్రశ్నిస్తున్నాడు. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులనే గురుమూర్తి బెదిరిస్తున్నాడు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!