VC.Sajjanar: మహిళా కండక్టర్ కు ఎండీ సజ్జనార్ అభినందనలు.. కారణం ఇదీ..
- మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు..
- బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని అభినందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC.Sajjanar: మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందించారు. కండక్టర్ సకాలంలో డెలివరీ చేయడం, బస్సులోనే నర్సు ప్రయాణం చేస్తుండటంతో ఆమె కూడా సాయం చేయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాభావాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. ప్రయాణంలో ఓ గర్భణీకి పురుడు పోసిన భారతిని సభాష్ అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
రాఖీ పండుగ రోజు ఓ మహిళా కండక్టర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో గర్భిణికి ప్రసవం చేసి మానవత్వం ప్రదర్శించింది. తాను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో గర్భణికి పురుడు పోసింది. అనంతరం తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించడంపై సజ్జనార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇవాళ (సోమవారం) ఉదయం గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రక్షాబంధనం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల డిపోనకు చెందిన సంధ్య అనే గర్భిణి వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లి చేరుకోగానే గర్బిణికి ఒక్కసారిగా కడుపునొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సహాయంతో గర్భిణిని పురుడు చేశారు. ఆ మహిళ పండెంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సహాయంతో తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!