KTR: మన్మోహన్ సింగ్ కే కాదు పీవీ కి కూడా.. అసెంబ్లీలో కేటీఆర్..
- మన్మోహన్ సింగ్ కి గౌరవ ప్రదమైన విలువ పీవీకి దక్కలేదు..
- పీవీ కి కూడా డిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలి..
- పీవీకి కూడా డిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్ఎస్ తరుపున పూర్తీగా మద్దుతు తెలుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో దివంగత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని సీఎం ప్రతిపాదనకు పూర్తీగా మద్దుతు తెలుపుతున్నామని కేటీఆర్ అన్నారు.
Read also: Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
భారత రత్న పురష్కారానికి మన్మోహన్ సింగ్ అర్హులని తెలుపుతూ ఏకీభావం తెలుపుతున్నామన్నారు. ప్రజా స్వామ్య ఉద్యమాలకు విలువ ఇచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ తెలిపారు. మన్మోహన్ కాదు మౌన మోహన్ అన్న ఆయన పనికి ఆయన చేసుకున్నారన్నారు. మన్మోహన్ సింగ్ కి గౌరవ ప్రదమైన విలువ పీవీ నరసింహ రావుకి దక్కలేదన్నారు. పీవీ కి కూడా డిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలన్నారు. మన్మోహన్ సింగ్ కి గుర్తింపు ఇచ్చిందే… పీవీ అన్నారు. మన్మోహన్ సింగ్ కి చేసే సంతాప తీర్మానంలో.. పీవీకి కూడా డిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని కోరారు.
Read also: CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న, తెలంగాణలో విగ్రహం.. అసెంబ్లీలో సీఎం..
మన్మోహన్ సింగ్ తెలివితేటలు గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అన్నారు. ప్రపంచాన్ని పరిగెత్తించేలా చేసిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కి జీవితాంతం సేవలు అందించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా… కాంగ్రెస్ చేసిన ఆందోళనలు కూడా పాల్గొన్నారు మన్మోహన్ సింగ్. అది ఆయనకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ బలం గుర్తించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు.
TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!