Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
- రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోంది..
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసు..
- రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభకు జేపీ నడ్డా హాజరుకున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లది డ్రామా అని తేలిపోయిందన్నారు. వీళ్లిద్దరూ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Kurnool Crime: మిస్టరీ వీడిన తల్లీకూతుళ్ల హత్య కేసు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ఉండగా ఫార్మా సిటీ కి కొత్త రొడ్డా? అని ప్రశ్నించారు. రేవంత్ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం నగరానికి మెట్రో నా? అని ఎంపీ ప్రశ్నించారు. 2 లక్షల 50 వేల ఇళ్లు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. వాటినే నిర్మించారు తప్ప కొత్తగా ఇచ్చింది లేదన్నారు. నీ ఇందిరమ్మ కమిటీలు ఎంది? నీ కథ ఏంది? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఆవాస్ యోజన? నాట్ ఇందిరమ్మ ఇళ్లు అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ponnam Prabhakar: కుల సర్వేలో కేసీఆర్, కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పరిపాలన విజయవంతమైంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ 6 హామీలు, 66 అబద్ధాల పేరుతో బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసన సభకు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!