MLA Kunamneni: ఈ బడ్జెట్ నాలుగేళ్లకు పెట్టరా.. ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదు..
- బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయి..
- కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం..
- ఈ బడ్జెట్ నాలుగేళ్లకు పెట్టరా.. ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదు: కూనంనేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kunamneni: బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ, ఆ ఆశలు తీరే విందంగా లేదు.. కేవలం కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం.. అలా తీరాలంటే మంత్రదండం కావాల్సి ఉంటుంది.. కేంద్రానికి ఒక్క రూపాయి ఇస్తే.. 41 పైసా వస్తుంది.. ఇక్కడి పరిస్థితికి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుంది.. ఎన్నికల్లో పోటా పోటీగా ఎన్నో హామీలు ప్రకటించారు.. ఇప్పటికే, రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లకు చేరింది అన్నారు. ఇక, ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఈ బడ్జెట్ పెట్టారు.. గొప్పలకు పోకుండా ఈ బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు.. గత ఏడాది వాస్తవ బడ్జెట్ కంటే 25 వేల కోట్లు గ్యాప్ ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: మందకృష్ణతో నాకేం విభేదం లేదు.. కానీ ఆయన కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు
Also Read
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
- Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
అయితే, రుణ మాఫీ ఇప్పుడు ఉండదు కాబట్టి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇది కొంత బెటర్ మెంట్.. ఓవరాల్ గా ప్రాజెక్టులకి కేటాయించిన బడ్జెట్ చాలదని నా ఉద్దేశం.. యంగ్ ఇండియా స్కూల్స్ కి 2900 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.. వాస్తవానికి 11,600 కోట్లు పెట్టాలి.. మరి ఇది నాలుగు ఏళ్లకు పెట్టరా.. లేక ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ బాగానే ఉంది.. కానీ, అది అమలు అవుతుందా లేదా చూడాలి.. ఏదేమైనా ఈ బడ్జెట్ కొంత తీయగా.. కొంత చేదుగా కలిసి ఉంది.. ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై కొట్లడితే కొంత సాధ్యం అవుతుంది.. ఖర్చు పెట్టకుండా అభివృద్ధి జరిగేవి చూడాలి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఈ బడ్జెట్లో పెట్టలేదు.. పని భద్రతా కల్పించే అంశం లేదు.. ఆదాయ మార్గాలు ప్రభుత్వం వెతకాలి.. జర్నలిస్టులకు కూడా పని భద్రత లేదు.. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు.. ఉద్యోగులకు అందాల్సినవి.. అందుతున్నాయా లేదా చూడాలి.. ఈ బడ్జెట్ అందరికీ అందుతుందని నేను అనుకోవడం అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!