Telangana Cabinet: 317 జీవో పై క్యాబినెట్ సబ్కమిటీ భేటీ.. హాజరైన ముగ్గురు మంత్రులు
- సెక్రటేరియట్ లో భేటీ కానున్న 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- మంత్రులు దామోదర రాజనర్సింహా- శ్రీధర్ బాబు-పొన్నం ప్రభాకర్ హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: సెక్రటేరియట్ లో భేటీ కానున్న 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 317 జీవో ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై కమిటీ చర్చించనున్నారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికే జీఏడీకి చేరిన నివేదికలపై చర్చించనున్నారు.
Read also: Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధివిధానాలపైనా సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విధివిధానాల ఖరారు బాధ్యతను క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ సేకరించింది. బాధితులకు ఆరు వారాల్లోగా ఉద్యోగాలు ఇస్తామని జూన్ 27న హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 8 తదుపరి కోర్టు విచారణ జరుపనున్నారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!