Verity Pooja: వీసీ మససు మార్చు తల్లీ.. అంటూ అమ్మవారికి స్టూడెంట్స్ పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Verity Pooja: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తూ వినూత్నరీతిలో తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ రాక్షస వైస్ ఛాన్సలర్ ని సంహరించాలని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అమ్మ నువ్వైనా తమను న్యాయం చేయాలని వేడుకున్నారు.
Read Also: Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన
Also Read
పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పలుమార్లు వైస్ ఛాన్సలర్ కు విన్నవించినా మొండి వైఖరిని వైస్ ఛాన్సలర్ ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ మనస్సు మార్చి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని వేడుకున్నారు. సానుకూల నిర్ణయం తీసుకోలేని సందర్భంలో రాక్షస వీసీని సంహరించాలని ఎల్లమ్మ తల్లిని దేవాలయంలో విద్యార్థులు కోరారు.
Read Also: Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!