Alai Balai Program: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం..
- నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం..
- ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alai Balai Program: దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల మతాలకు, పార్టీల అతీతంగా అనేక మంది ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి అలయ్ బలయ్ కార్యక్రమం జరుపుకుంటారు. ఇవాళ ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
Read also: Lucky Bhaskar : ఏం స్ట్రాటజీ బాసూ.. ‘లక్కీ భాస్కర్’ పాన్ ఇండియా కోసం మాస్టర్ ప్లాన్
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఈ కార్యక్రమానికి అలయ్ బలయ్ కమిటీ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీలను కలిపే వేదిక.. గత 18 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది 19వ ఏడాదని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్ బలయ్ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతే కాకుండా.. తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిల్లెట్స్ వంటకాలు ఉండనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్నాహ్నం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఖరారు పై ఇంకా క్లారిటీ రాలేదు. వారితో పాటే తెలంగాణ, ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను సైతం ఆహ్వానించినట్టు బండారు దత్తా్త్రేయ తెలిపారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి ఈసారి సినీ ప్రముఖులను పిలవలేదని విజయలక్ష్మి వెల్లడించారు.
Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!