Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
- దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి.
- చల్లపల్లి జైల్లో ఉన్న సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి..
- దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో జీవిత ఖైదు విధించిన ఢిల్లీ కోర్టు..
- ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి చెందారు. ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన సయ్యద్ మక్బూల్ వయస్సు 52 సంవత్సరాలు. చల్లపల్లి జైల్లో ఉన్న సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో బాధపడుతు ఉండటంతో అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సయ్యద్ మక్బూల్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు బాంబుదాడుల్లో సయ్యద్ మక్బూల్ ఉన్నట్లు ఎన్.ఐ.ఏ గుర్తించింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో ఢిల్లీ కోర్టులు సయ్యద్ మక్బూల్ ను జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ ను పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. కాగా సయ్యద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. గాంధీ మార్చురీలో సయ్యద్ మక్బూల్ కు పోస్టుమార్టం పూర్తి చేశారు. సయ్యద్ మక్బూల్ మృతదేమాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read also: Robbery in Shirdi Train: షిరిడి-సికింద్రాబాద్ ట్రైన్ లో దోపిడీ.. ప్రయాణికులు ఆందోళన..
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఫిబ్రవరి 21, 2013 సాయంత్రం 6:45 గంటలకు దిల్షుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 17 మంది చనిపోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పటి వరకు నిందితులకు ఉరిశిక్షను అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పేలుళ్లలో మరణించిన వారికి మృతుల కుటుంబీకులు నివాళులర్పించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!