Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ
- రాయదుర్గంలో ప్రభుత్వ భూముల ఈ-వేలానికి కౌంట్డౌన్
- ఎకరా రిజర్వ్ ధర ₹101 కోట్లు – మార్కెట్లో కొత్త రికార్డు?
- వేలంలో ₹150 కోట్లకు పైగా పలికే అవకాశాలు
- రాయదుర్గం భూముల వేలంతో ప్రభుత్వానికి ₹2,000 కోట్ల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్కు నాంది పలకనుంది. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్ ధరను ఎకరానికి ₹101 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ ధర వేలంలో కనీసం ₹150 కోట్లకు చేరుతుందని, అంతకంటే ఎక్కువ పలికే అవకాశమూ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Narendra Modi : ప్రధాని మోడీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును ₹1,180గా, బిడ్ డాక్యుమెంట్ ఫీజును ఒక్కో ప్లాట్కు ₹10 లక్షలుగా (GST అదనంగా) నిర్ణయించింది. బిడ్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు, ల్యాండ్ విజిటింగ్కి అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించారు.
వేలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!