Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ
- రాయదుర్గంలో ప్రభుత్వ భూముల ఈ-వేలానికి కౌంట్డౌన్
- ఎకరా రిజర్వ్ ధర ₹101 కోట్లు – మార్కెట్లో కొత్త రికార్డు?
- వేలంలో ₹150 కోట్లకు పైగా పలికే అవకాశాలు
- రాయదుర్గం భూముల వేలంతో ప్రభుత్వానికి ₹2,000 కోట్ల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్కు నాంది పలకనుంది. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్ ధరను ఎకరానికి ₹101 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ ధర వేలంలో కనీసం ₹150 కోట్లకు చేరుతుందని, అంతకంటే ఎక్కువ పలికే అవకాశమూ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Narendra Modi : ప్రధాని మోడీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును ₹1,180గా, బిడ్ డాక్యుమెంట్ ఫీజును ఒక్కో ప్లాట్కు ₹10 లక్షలుగా (GST అదనంగా) నిర్ణయించింది. బిడ్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు, ల్యాండ్ విజిటింగ్కి అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించారు.
వేలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!