Telangana: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..తెలుగు సిలబస్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండేళ్లు కరోనా కారణంగా స్కూల్స్ మూత పడ్డాయి..ఆన్ లైన్ క్లాసులు ఉన్న కూడా వాటి ద్వారా విద్యార్థులకు పెద్దగా అవగాహన కలగలేదు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కూల్స్, కాలెజిలు కొనసాగిన కూడా పిల్లలకు సరిగ్గా సబ్జెక్ట్ లు అర్థం చేసుకోలేక పోయారు. వెంటనే పరీక్షలు కూడా మొదలు అయ్యాయి.కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? ఎలా సిలబస్ ను ప్రిపేర్ అవ్వాలి..ఇలాంటి సందెహాలు రావడం కామన్..
అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10కి10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు..ఈ ప్రశ్నలను పుస్తకంలోంచి మాత్రమే అడుగుతారు. వేరే వాటిని అడగరు.మన తెలుగు టెస్ట్ బుక్కును పూర్తిగా చదివితే 60-70 మార్కులు వస్తాయి.
Also Read
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ఇంకా కొంచెం కష్టపడి చదివితే 80 మార్కుల వరకూ తెచ్చుకోవడం ఖాయం.పద్య భాగానికి సంబంధించి 1.3.7.వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయి.
కావున ప్రతి పాఠం చివర ఉన్న భాషాంశాలను కచ్చితంగా చదువుకోవాలి..3 పద్యభాగం నుండి 3 గద్య భాగం నుండి ఇస్తారు. కవి గురించి రచయిత ప్రశ్నల విషయానికొస్తే పద్యభాగం నుంచి ఒక కవి గురించి గద్యభాగం నుంచి ఒక రచయిత గురించి కచ్చితంగా ఇస్తారు. కావున ఏదైనా ఒక భాగం నుంచి కవులు లేదా రచయిత గురించి చదివితే సరిపోతుంది.
పుస్తకం మొత్తం కవుల రచయితల గురించి చదువన అవసరం లేదు. వ్యాస రూప ప్రశ్నలు విషయానికొస్తే మొత్తం ఆరు ప్రశ్నలు. ఇందులో ఏవైనా మూడుకి సమాధానం రాయాలి. 13 7=21మా2 ప్రశ్నలు పద్య పాఠాల నుండి రెండు ప్రశ్నలు గద్య పాఠాలు నుండి మరో రెండు ప్రశ్నలు రామాయణం నుంచి ఇస్తారు.
విభాగం- బి{part-B} భాషాంశాల నుండి 20 మార్కులు ఇందులో 10 పదీ జాలం. 2 సొంత వాక్యాలు.2×1=2 ఒక్కోసారి జాతీయులు కూడా అడగవచ్చు మరియు 8×1=8 అర్థాలు పర్యాయ పదాలు పకృతి – వికృతులు రెండేసి చొప్పున నానార్ధాలు.వ్యుత్పత్తి అర్థాలు 1 చొప్పున ఇస్తారు. వ్యాకరణాంశాలు10×1=10 సంధులు సమాసాలు అలంకరణలు చందస్సు వ్యాఖ్యలు ఇస్తారు. సృజనాత్మకతలో భాగంగా పాఠ్యపుస్తకంలోని తొమ్మిది పాఠాలలో అనుకుంటా ఉన్నటువంటి ప్రక్రియలను అన్నిటినీ విద్యార్థులకు అభ్యాసం చేయించాలి..ఈ విధంగా తెలుగు ప్రశ్న పత్రం ఉంటుంది.. పైన తెలిపిన పద్దతిలో చదివితే మంచి మార్కులు పొందడం ఖాయం.ఆల్ ది బెస్ట్..
Play Store : ఆ యాప్లకు వార్నింగ్ ఇచ్చిన గూగుల్, యాపిల్
తాజావార్తలు
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!