Cyber Frauds: అంతు చిక్కని సైబర్ మోసాలు.. మూడు రోజుల్లో 5 కోట్లు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Frauds: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటూ కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరొకరు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటిని నమ్మిన వారందరికి నుంచి దొరికిన కాటికి దోచుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో రాను రాను పెరుగుతూనే ఉన్నాయి. వీరి బారిన బడిన కొందరు బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Vijay Thalapathy : విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
Also Read
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతూ 3 రోజుల్లో రూ. 5 కోట్ల రూపాయలకు సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో బాధితులకు రూ. 2.5 కోట్లకు పైగా టోకరా పెట్టారు. అంతేకాకుండా.. కొందరు బాధితులకు లింక్ పంపుతూ ట్రేండిగ్ అంటూ వాళ్లను మాటలు కలిపి వారికి ఓటీపీ వస్తుందని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ ఓటీపీని చెబితే మీరు భారీగా డబ్బులు అకౌంట్ లో పడాయంటూ నమ్మించారు. దీంతో బాధితులు వారికి వచ్చిన ఓటీపీ చెప్పగానే ఖాతాల నుంచి నగదు మాయం చేస్తున్నారు. దీంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. లక్నోకు చెందిన పలువురిని చీటింగ్ చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. బాధితుల్లో న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులకు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం గమనార్హం అని పోలీసులు చెబుతున్నారు.
Aattam : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ ‘ఆట్టం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.