Stephen Raveendra: బెట్టింగ్ ల ద్వారా… సైబర్ నేరగాళ్ల చేతుల్లో బ్యాంక్ అకౌంట్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Raveendra: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకుని బెట్టింగ్ లకు ఓ ముఠా పాల్పడుతుందని సమాచారం తెలిసుకున్న ఎస్ఓటీ పోలీసులు పదిమంది సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాదులో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా బెట్టింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రతినిత్యం కోట్ల రూపాయల లావా దేవీలు నిర్వహించడం, అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు.
Read also: BIG Breaking: MLC కవిత కాలుకు ఫ్రాక్చర్… మూడు వారాల బెడ్ రెస్ట్..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అయితే దీనిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. బాచుపల్లి సాయి అనురాగ్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బుకీలు అడ్డాగా చేసుకున్నారని అన్నారు. పది మంది బుకీలు అరెస్ట్ చేసామని, విజయవాడ కి చెందిన కీలక సూత్రధారి పాండు పరారీలో వున్నాడని స్పష్టం చేశారు. రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, బ్యాంక్ అకౌంట్ లో వున్న ఐదు లక్షల 89 వేలను ఫ్రీజ్ చేసామని స్టీఫెన్ పేర్కొన్నారు. బెట్టింగ్ సామాగ్రి, సెల్ ఫోన్లు, కీ బోర్డ్స్ తో పాటు 10 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులు అంతా హైదరాబాద్, ఆంద్రప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించామన్నారు. ఆర్గనైజింగ్ బెట్టింగ్ మూఠా ఎవరైతే బెట్టింగ్ ఆసక్తి ఉన్నవారో వారికి గాళం వేస్తూ.. లక్షల్లో దన్నుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ చేయడం ద్వారా…బ్యాంక్ అకౌంట్ లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం వుందని స్పష్టం చేశారు. యువత ఇలా బెట్టింగ్ లకు అలవాటు పడి తమ జీవితాలను నాసనం చేసుకోవద్దని, ఇప్పటికైనా ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనమని, బెట్టింగ్ పెట్టి లక్షల్లో డబ్బును పోగొట్టుకొని చివరికి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలన్న దురాశతో డబ్బులు, ప్రాణాలు పొగుట్టుకుంటున్నారు. బెట్టిగ్ యాప్స్, బెట్టింగ్ ముఠాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Fallen Pine Trees: గోల్ఫ్ టోర్నీలో కూలిన పైన్ చెట్లు.. ప్రేక్షకులలో గందరగోళం
తాజావార్తలు
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!